Monday, 27 July 2026 12:43:34 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

కృష్ణమ్మ తీరాన కొలువైన ఏలేశ్వరుడు

దక్షిణకాశీగా పేరుగాంచిన క్షేత్ర విశిష్టత

Date : 15 February 2026 04:32 PM Views : 205

VM Today News - భక్తి / ఎన్టీఆర్ : కృష్ణానది తీరంలో దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ఏలేశ్వరస్వామి ఆలయం ఉంది. నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో సింహాకారపు కొండగట్టంపై ఈ ఆలయం నిలిచిఉంది. కాత్యాయనీ సమేత ప్రధాన విగ్రహం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా ఉంది. మహాశివరాత్రి రోజున 21 రోజుల ఘన ఉత్సవాలు జరిగేవి. గుట్టపై కాత్యాయనీ దేవి, ఎగువన మల్లికార్జున ఆలయాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో ఘన పూజలు జరుగుతాయి. అనేక రాజులు భూములు, పూలు, నిధులు సమర్పించారు. కుశాద్వాజుని కుమారుడు “ఏల” తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందడం వల్ల ఆలయం పేరు పొందింది. ఆలయ ప్రాంగణంలో మాధవస్వామి, ఆంజనేయస్వామి, మలమ్మ ఆలయాలు ఉన్నాయి. సంతానలేని జంటలు కొండపై పూజ చేసి పిల్లలు పొందుతారని భక్తులు నమ్మకం కలిగి ఉన్నారు. పాలనాటి బ్రహ్మనాయుడు ఆలయానికి మెట్లు నిర్మించాడు. 1962 వరకు ఉత్సవాలు జరిగేవి, తర్వాత నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఆలయం జలాశయంలో మునిగింది. 2006 నుంచి మళ్లీ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఆలయం చరిత్ర, భక్తి, ప్రకృతి వైభవానికి కేంద్రంగా నిలుస్తోంది.


M kannaiah

Reporter

VMToday News

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: