Tuesday, 28 July 2026 01:48:06 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు

Date : 08 February 2025 08:12 PM Views : 1411

VM Today News - రాజకీయం / పల్నాడు : ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో 27 సంవత్సరాల తర్వాత మరల బిజెపి అధికారం రావటం చాలా సంతోషంగా చాలా సంతోషంగ ఉన్నదని పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నిక ఏ రాష్ట్రంలో జరిగిన విజయం మాత్రం బిజెపిని వరిస్తుందని ఈరోజు జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిదర్శమని, అలాగనే బిజెపి చరిత్రలో ఇది ఘన విజయం ఢిల్లీలో 48 శాతం ఓట్లతో 48 అసెంబ్లీ సీట్లు రావటం అఖండ విజయం అని రాబోయే రోజులలో తెలంగాణ కర్ణాటక తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసే రోజు వస్తుందని ఢిల్లీలో బిజెపి గెలుపు కాంగ్రెస్ పార్టీకి పునాదులు గల్లంతయాయని బిజెపి దెబ్బకి ఆమ్ ఆద్మీ పార్టీ అడ్రస్ గల్లంతయిందని అవినీతి పాలనతో అరవింద్ క్రేజీ వాల్ చేసిన మోసానికి ఢిల్లీ ప్రజలు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పారని, కాంగ్రెస్ పార్టీ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు దేశద్రోహుల పార్టీ అని కాలిస్తాన్ ఉగ్రవాదుల నుంచి ఫండ్స్ తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలో బలపరచాలని క్రేజీ వాల్ భావించాడని అలాగనే కాంగ్రెస్ పార్టీతో దేశంలో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్న ఓడిపోవడం ఖాయమని, అరవింద్ క్రేజీవాల్ లిక్కర్ స్కామ్ డిప్యూటీ సీఎం సిసోడియా జైలుకు వెళ్ళటం వాళ్ళ అవినీతి పాలనకు ఢిల్లీ ప్రజలు సరైన సమాధానం చెప్పారని అలాగనే దేశంలో నరేంద్ర మోదీ చేస్తున్న పరిపాలన ఆయన నాయకత్వంలో ప్రపంచ దేశాలలో భారతదేశానికి అందుతున్న గౌరవానికి ప్రాధాన్యతకి దేశంలో ఆయన అందిస్తున్న పలు సంక్షేమ పథకాలకు అభివృద్ధికి మన దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రగతి పాదంలోకి తీసుకువెళ్తున్నాడు చూస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి లేకుండా అవినీతిమయంతో దేశ రాజధాని ప్రజలకు ఇటువంటి సంక్షేమ పథకాలను అందించకుండా వారిని వారిని మోసం చేస్తూ అధికార దాహం చూపించినందుకు నరేంద్ర మోదీ నాయకత్వం మీద బిజెపి ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని ప్రజల సంక్షేమం కోసమే బిజెపి పార్టీ ఉందని నమ్మి ఢిల్లీలో ఉన్న మైనార్టీ అక్కా చెల్లెమ్మలు అన్నదమ్ములు యువత అందరు కలిసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు.


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: