Monday, 27 July 2026 12:41:27 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది

Date : 07 May 2024 11:31 PM Views : 1594

VM Today News - రాజకీయం / పల్నాడు : నరసరావుపేట వాకర్స్ క్లబ్ లో చేరెందుకు రెడీగా ఉండు నీ బూతులకు, అహంకారానికి ప్రజలే బుద్ధి చెప్తారు వైసీపీ వాళ్లే కాదు ఆఖరికి నీ వేల్పూరు ప్రజలే నిన్ను ఆదరించట్లా అత్యధిక మెజారిటీతో వినుకొండను గెలవబోతున్నాం రాష్ట్రంలో కరెంట్ బిల్లులతో మోత- నిరుద్యోగ సమస్యతో యువత వ్యధ ప్రజల ఆలోచించుకొని ఓటేయండి శావల్యపురం మండల పర్యటనలో శ్రీకృష్ణదేవరాయలు, ఆంజనేయులు, మల్లికార్జున రావు ,శావల్యపురం: బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది, నిన్ను ఓడించేందుకు వినుకొండ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని.. ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు , వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జున రావు అన్నారు. మంగళవారం శావల్యపురం మండలంలోని, కొత్తలూరు, తుమ్మకుంట, వేల్పూరు గ్రామాల్లో పర్యటించారు. బ్రహ్మనాయుడు సొంతూరు వేల్పూరులోనే ప్రజలు నీరాజనాలు పట్టారు. బ్రహ్మనాయుడు ఓటమి ఖాయం అయిపోయిందని, దుకాణం సర్దుకొని నరసరావుపేట వాకర్స్ క్లబ్లో చేరేందుకు రెడీ అవ్వాలని పేర్కొన్నారు. డబ్బుందని అహంకారంతో ఊగిపోతూ, ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా బూతులతో పెట్రేగిపోతున్న బ్రహ్మనాయుడుకి ఓటుతో ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు. నిన్ను టిడిపి నేతలే కాదు, వైసిపి నేతలు, ఆఖరికి నీ వేల్పూరు ప్రజలు కూడా ఆదరించే పరిస్థితి లేదని అన్నారు. నియోజకవర్గంలో అవినీతి ఎక్కువైపోయిందని విమర్శించారు. నియోజకవర్గంలో జల్జీవన్ మిషన్తో ప్రతి ఇంటికి నీటిని తెస్తామని అన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ బిల్లులతో పేదలకు షాక్ తగులుతుందని అన్నారు. విచ్చల విడిగా గంజాయి దొరుకుతుందే గాని, యువతకు ఉపాధి దక్కట్లేదని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చుకోవాలంటేbతెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని... మే 13నప్రతి ఒక్కరూ సైకిల్ పై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.


Gopi

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: