Monday, 27 July 2026 12:45:05 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

వినుకొండలో సీఎం పర్యటనకు కలెక్టర్ కృతిక శుక్లా పర్యవేక్షణ

Date : 17 February 2026 09:38 PM Views : 241

VM Today News - బ్రేకింగ్ న్యూస్ / పల్నాడు : వినుకొండ పట్టణంలో ఫిబ్రవరి 21న నిర్వహించనున్న స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మంగళవారం పట్టణంలో పర్యటించారు. స్థానిక జూనియర్ కళాశాల హెలిప్యాడ్ స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఎన్‌ఎస్‌పీ కాలనీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్న సభా స్థలాన్ని తనిఖీ చేశారు. కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలోని బయో మెడికల్ వేస్ట్ స్టోరేజ్ గదిని పరిశీలించారు. అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. అనంతరం వివిధ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రత, పారిశుధ్యం, విద్యుత్ ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమం విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ మధులతతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


M kannaiah

Reporter

VMToday News

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :